05/12/2025
ఆదిలాబాద్ కు సాగునీరు అందేలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టారు. కేసీఆర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే మూడేళ్లకే కూలిపోయింది.
శ్రీ రేవంత్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రివర్యులు
_